March 7, 2026
Home » Politics » Page 3

Politics

RATAN TATA Dies at 86| పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూత

RATAN TATA Died at 86| పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూత పారిశ్రామిక దిగ్గజం, టాటా సంస్థల అధినేత...

AP Elections Results 2024| మ్యాజిక్ ఫిగర్ కి అటు పది ఇటు పది – ఇదే ఏపీ ఎన్నికల ఫలితం

ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టడానికి కావలసిన సీట్ల సంఖ్య 88. ఈ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోవడానికే రాజకీయ పక్షాలు తీవ్రం గా కృషి చేసాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అసలు ఫలితాలు ఏక పక్షం గా ఉండే అవకాశం కనిపించడం లేదు.

AP Exit Polls Review 2024|AP లో టెన్షన్ మరింత పెంచేసిన ఎగ్జిట్ పోల్స్|Vijay News Telugu

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి దేశం లోని వివిధ సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రజలను మరింత గందరగోళం లోనికి నెట్టివేసాయి. మీడియా ఛానళ్ళు కూడా పక్షపాతం గా వ్యవహరించాయి. తాము ఏ పార్టీలకు కొమ్ము కాస్తున్నాయో ఆ ఫలితాలను మాత్రం హైలెట్ చేసుకున్నాయి. దీనితో సామాన్య ప్రజలకు ఒక స్పష్టత లేకుండా పోయింది.

EXIT POLLS 2024| ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయి | Vijay News Telugu

EXIT POLLS 2024| ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయి| Vijay News Telugu నరాలు తెగే ఉత్కంఠ… ఇంతకు ముందు...

Beware of SBI Reward Points Scam | SBI రివార్డ్ పాయింట్స్ స్కాం

సైబర్ నేరగాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలతో ప్రజలను బోల్తా కొట్టిస్తూ వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. కాబట్టి స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ అప్రమత్తం గా ఉండటం అవసరం.

Results of AP General Elections 2024| ఏపీ ఎన్నికల ఫలితాల అంచనా 2024

పోలింగ్ జరిగిన రోజే ఫలితాలు వచ్చేస్తే.... అనే చిన్న ఆలోచన ఫలితమే ఈ పోస్టు... దీని వెనుక ఎటువంటి శాస్త్రీయ పరిశీలనలు లేవు.. కేవలం మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ మాత్రమే

Mahasena Rajesh Slams Pawan Kalyan |మహాసేన రాజేష్ సంచలనం – జగన్ గారు హీరో

ముస్లిం రిజర్వేషన్ల ను రద్దు చేస్తామని అమిత్ షా ప్రకటించినప్పటికీ జనసేన స్పందించలేదని రాష్ట్రానికి చెందిన అనేక అంశాలపై కేంద్రాన్ని ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించ లేదని ఆయన చెప్పారు.

వైసీపీ పై ముప్పేట దాడి చేసిన మోడీ అమిత్ షా | Modi Amith shah fires on YSRCP

వైసీపీ పై ముప్పేట దాడి చేసిన మోడీ, అమిత్ షా 06-05-2024 విజయ్ న్యూస్: వైసీపీ ప్రభుత్వం పై ప్రధాని...

Stone Attack on AP CM YS Jagan in Vijayawada – సిఎం జగన్ పై రాళ్ళ దాడి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్  మోహన రెడ్డి పై రాళ్ళ దాడి జరిగింది. మేమంతా సిద్ధం సభలలో భాగం గా  విజయవాడ లోని సింగ్ నగర్ రోడ్ షో లో పాల్గొన్నపుడు ఈ సంఘటన జరిగింది. జగన్ ఎడమ కనుబొమ్మ పై తీవ్రమైన గాయం తగిలింది. క్యాట్ బాల్ ఉపయోగించి వేగం గా రాయిని విసరడం వల్లనే ఈ  ఘటన జరిగినట్లు భావిస్తున్నారు.

400 Seats for NDA| ఎన్డీయే కి 400 సీట్లు ఇవ్వండి- ప్రజాగళం సభలో మోడీ

తనను టెర్రరిస్టు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఇంకా మోడీ మరచిపోలేదన్న విషయం ఈ సభ ద్వారా వ్యక్తమైంది. అలాగే చంద్రబాబు కంటే జగనే తన ఆప్త మిత్రుడు లేదా రహస్య మిత్రుడు అన్న విషయాన్ని మోడీ చెప్పకనే చెప్పారు. ఈ రెండు ప్రధానమైన విషయాలకు వేదిక అయ్యింది చిలకలూరి పేట లో జరిగిన ప్రజాగళం సభ.