Gold Rates Today in Andhra Pradesh 27-02-24
నేటి బంగారం ధరలలో నిన్నటి కంటే స్వల్ప పెరుగుదల కనిపించింది. 22 క్యారట్ల బంగారం, 24 క్యారట్ల బంగారం ధరలు ఒక గ్రాముకు 5 రూపాయల చొప్పున పెరిగాయి.
నేటి బంగారం ధరలలో నిన్నటి కంటే స్వల్ప పెరుగుదల కనిపించింది. 22 క్యారట్ల బంగారం, 24 క్యారట్ల బంగారం ధరలు ఒక గ్రాముకు 5 రూపాయల చొప్పున పెరిగాయి.
నాసా ప్రైవేటు భాగస్వామ్యం తో ప్రయోగించిన ఒడిస్సీయస్ వ్యోమ నౌక కూడా ప్రక్కకి ఒరిగిపోయింది. అంటే జపాన్, అమెరికాలు ప్రయోగించిన ల్యాండర్ లు ప్రక్కకి ఒరిగి పోయాయి. కేవలం భారత్ ప్రయోగించిన 'చంద్రయాన్-3' మాత్రమే నూటికి నూరు శాతం సత్ఫలితాలను ఇచ్చింది అని చెప్పవచ్చు.
ఇరుజట్ల మధ్య విజయం దోబూచులాడింది. ఎత్తులకు పై ఎత్తులు వేసారు కెప్టెన్లు . ఒక సెషన్ లో ఆధిక్యత ఇంగ్లాండ్ ది అయితే మరొక సెషన్ లో భారత్ ఆధిక్యం లో దూసుకు పోయింది. వన్డేలు, టీ 20 లలో మాదిరి నరాలు తెగే ఉత్కంఠ..
అనుకున్నంతా అయ్యింది.. ఇంగ్లాండ్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. రాంచీ లో జరుగుతున్న నాల్గవ టెస్టు లో విజయం తప్పనిసరి కావడం తో ఇంగ్లాండ్ తన శక్తి యుక్తులు అన్నీ ప్రదర్శిస్తూ ఆధిక్యత కోసం ప్రయత్నం చేస్తోంది.
భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య రాంచీ లో జరుగుతున్న నాల్గవ టెస్టు లో మొదటి రోజు ఇంగ్లాండ్ స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జో రూట్ శతకం సాధించడం తో భారీ స్కోరు దిశ గా అడుగులు వేస్తోంది.
IPL 2024 (17 సీజన్) లో జరగబోయే మ్యాచ్ ల యొక్క షెడ్యూల్ ను విడుదల చేసింది బీసీసీఐ. ఈ సారి మ్యాచ్ లు రెండు విడతలు గా జరుగబోతున్నాయి.
ఈ విశాల విశ్వం లోనే అత్యంత ప్రకాశవంతమైన , దేదీప్యమానమైన ఒక వెలుగు ను గుర్తించారు శాస్త్రవేత్తలు. యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ విశ్వం లోనే అత్యంత ప్రకాశవంతమైన ఈ పదార్దం యొక్క లక్షణాలను గురించి వివరించింది. సూర్యునికంటే కొన్ని లక్షల కోట్ల రెట్ల ప్రకాశవంతమైన వెలుగును మనం ఊహించ గలమా... ప్రస్తుతం మన శాస్త్రవేత్తలు అటువంటి దేదీప్యమానమైన వెలుగును కనుగొన్నారు.
ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడవ టెస్టు లో ఇరు జట్ల ఆటగాళ్ళు అనేక రికార్డులు బద్దలు గొట్టారు. చిన్నవి పెద్దవి అన్నీ చూస్తే చాలా రికార్డులే ఉన్నాయి. బజ్ బాల్ గేమ్ తో ఎంతటి స్కోరు నైనా అవలీలగా చేధిస్తామన్న ధీమా లో ఉన్న ఇంగ్లాండ్ టీం కోరలు విరిచేశారు భారత ఆటగాళ్ళు.
నాల్గవ రోజునే ముగిసిన టెస్టు మ్యాచ్ లో ఒక చిరస్మరణీయ విజయాన్ని భారత జట్టు స్వంతం చేసుకోవడం తో క్రికెట్ ప్రపంచం లో హర్షాతిరేకాలు మిన్నంటాయి. అనేక రికార్డులకు సాక్షి గా నిలిచిన మూడవ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. యశస్వి జైస్వాల్ అజేయం గా డబుల్ సెంచరీ చేయడం, రవీంద్ర జడేజా ఐదు వికెట్లు పడగొట్టడం తో భారత్ నాలుగవ రోజే ఈ టెస్టు మ్యాచ్ గెలిచింది.
రాజ్ కోట్ టెస్టు లో మూడవ రోజు భారత్ బౌలింగ్ మరియు బ్యాటింగ్ రంగాలలో ప్రతిభ చూపింది. సిరాజ్ ఈ సీరీస్ లోనే మొదట గా 4 వికెట్లు సాధించి ఇంగ్లాండ్ ను తక్కువ స్కోరు కే ఆలౌట్ చేసాడు. రెండవ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టులో యశస్వీ జైస్వాల్ అద్భుతం గా రాణించి సెంచరీ చేసాడు