Ind vs Eng 2nd ODI| రెండవ వన్డే లో సూపర్ విక్టరీ తో సీరీస్ భారత్ కైవసం| రోహిత్ శర్మ సెంచరీ
వ్యక్తిగత స్కోరు 95 పరుగుల వద్ద ఉన్నపుడు సిక్సర్ కొట్టి మరీ సెంచరీ పూర్తి చేసుకోవడం యావత్ క్రికెట్ అభిమానులకు కనువిందు చేసింది. Rohit Sharma కి వన్డే లలో ఇది 32 వ సెంచరీ. అత్యధిక వన్డే సెంచరీలు చేసిన వారిలో కోహ్లీ మొదటి స్థానం లో ఉండగా, సచిన్ రెండవ స్థానం లోనూ, రోహిత్ మూడవ స్థానం లోనూ ఉన్నారు.