Jaiswal Pant Bumra world records|BGT Sydney Test జైస్వాల్, బుమ్రా, పంత్ రికార్డుల జోరు
Jaiswal Pant Bumra world records| BGT Sydney Test| జైస్వాల్, బుమ్రా, పంత్ రికార్డుల జోరు బోర్డర్ గవాస్కర్...
Jaiswal Pant Bumra world records| BGT Sydney Test| జైస్వాల్, బుమ్రా, పంత్ రికార్డుల జోరు బోర్డర్ గవాస్కర్...
బ్యాటింగ్ చేస్తున్న పంత్ చెలరేగిపోయాడనే చెప్పాలి. అప్పటి వరకూ మంచి లైన్ మీద వేస్తున్న బోలాండ్ కాదు, స్టార్క్ కాదు, కమ్మిన్స్ కాదు ఏ బౌలర్ వచ్చినా చితక్కొట్టి వదిలిపెట్టాడు పంత్. అప్పటి వరకూ కొద్ది పాటి వేగం తో నడుస్తున్న స్కోరు బోర్డు ను పరుగులు పెట్టించాడు పంత్. బౌలర్లు పూర్తి ఆధిపత్యం వహిస్తున్న పిచ్ పై తన సహజ శైలి లో విరుచుకు పడుతూ షాట్లు ఆడాడు
National Sports Awards-2024| జాతీయ క్రీడా అవార్డులు -2024 కేంద్ర క్రీడలు మరియు యువజన మంత్రిత్వ శాఖ 2024 సంవత్సరానికి...
ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో భారత పేస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా అత్యధిక పాయింట్స్ సాధించిన భారత బౌలర్ గా రికార్డు సృష్టించాడు.
ఈ నూతన సంవత్సరం మీకు శాంతిని, ఆనందాన్ని, విజయాన్ని ప్రసాదించాలని కోరుకొంటున్నాను... మన జీవితం లో ఏదైనా నూతనం గా ప్రారంభించడానికి నూతన సంవత్సరమే సరైన సమయం..
"బంతి గ్లోవ్స్ ను తాకి దిశ మార్చుకున్నట్లు కనిపించడం కేవలం 'ఆప్టికల్ ఇల్ల్యూజన్' మాత్రమే.. అవుట్ కాదు' అని గవాస్కర్ మండి పడ్డారు. ఇతర కెమెరాలలో చూసినప్పుడు అలా బంతి దూరం గా వెళ్ళినట్లు కనిపించింది తప్ప అది నిజం కాదు. ఒకవేళ బంతి గ్లోవ్స్ ను తాకడం నిజమే అయితే స్నికో మీటర్ లో అది కనిపించేది. అక్కడ సరళరేఖ కనిపిస్తోంది. కాబట్టి అది అవుట్ కానేకాదు" అన్నారు గవాస్కర్.
తన కొడుకు సాధిస్తున్న ఈ అరుదైన విజయాన్ని స్టేడియం లో ఉండి కళ్ళారా వీక్షించారు నితీష్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి. సెంచరీ కి చేరువలో ఉన్నపుడు ఆయన కళ్ళలో పెల్లుబికిన కన్నీటికి ఖరీదు కట్టే వారు ఎవరూ లేరనే చెప్పవచ్చు. 97 పరుగుల వద్ద బంతిని గాలిలోకి లేపినపుడు ఆ తండ్రి పడ్డ వేదన అంతా ఇంతా కాదు. సిరాజ్ ఒక్కో బంతి ని ఎదుర్కొంటున్నపుడు కూడా ఆయన లో తీవ్ర భావోద్వేగం .. చివరికి సెంచరీ మైలు రాయిని చేరినప్పుడు .. చిన్న పిల్లాడిలా చిందులేసిన ఆ లైవ్ దృశ్యాలను ప్రతి క్రికెట్ అభిమాని చిరకాలం గుర్తుపెట్టుకుంటాడు
26-12-2024 Daily Current Affairs| Daily Short News Telugu|IARI డైరక్టర్ గా తొలి తెలుగు వ్యక్తి IARI డైరక్టర్...
మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్దిక వేత్త డా మన్మోహన్ సింగ్ ఈ రోజు కన్నుమూసారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. ఢిల్లీ లోని ఎయిమ్స్ లో
ఈ ఆన్ లైన్ మోసగాళ్ళు ఎన్నో కొత్త కొత్త పద్ధతుల ద్వారా మన అకౌంట్ లోని సొమ్మును తస్కరించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తత తో వ్యవహరించడం అవసరం.