19-12-2024 Daily Short News Telugu| Daily Current Affairs Telugu|
దేశవ్యాప్తం గా ఒకేరోజు ఎన్నికల నిర్వహణ కు సంబంధించిన జమిలి ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ను ప్రతిపాదిస్తూ పార్లమెంట్ లో బిల్లు ను ప్రవేశ పెట్టింది. దీనికి సంబంధించి 31 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ని ఏర్పాటు చేసింది.