నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదు.. ఇదొక కుట్ర సిద్ధాంతం
నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదు.. ఇదొక కుట్ర సిద్ధాంతం జీవితం లో నేను ఎన్నో కష్టాలు పడ్డాను…...
నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదు.. ఇదొక కుట్ర సిద్ధాంతం జీవితం లో నేను ఎన్నో కష్టాలు పడ్డాను…...
ఆయన ప్రేమ, ఆయన నాపై చూపిన వాత్సల్యం ఎప్పటికీ మరచిపోలేను
ఇప్పుడు ఏ విజయం పొందినా, అది ఆయన వలన మాత్రమే.
నీవు ఇక్కడ లేవు, కానీ నీ ప్రతి మాట, ప్రతి శ్రమ,
నా రక్తంలో ధారలా పాకి నన్ను నడిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టడానికి కావలసిన సీట్ల సంఖ్య 88. ఈ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోవడానికే రాజకీయ పక్షాలు తీవ్రం గా కృషి చేసాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అసలు ఫలితాలు ఏక పక్షం గా ఉండే అవకాశం కనిపించడం లేదు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి దేశం లోని వివిధ సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రజలను మరింత గందరగోళం లోనికి నెట్టివేసాయి. మీడియా ఛానళ్ళు కూడా పక్షపాతం గా వ్యవహరించాయి. తాము ఏ పార్టీలకు కొమ్ము కాస్తున్నాయో ఆ ఫలితాలను మాత్రం హైలెట్ చేసుకున్నాయి. దీనితో సామాన్య ప్రజలకు ఒక స్పష్టత లేకుండా పోయింది.
EXIT POLLS 2024| ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయి| Vijay News Telugu నరాలు తెగే ఉత్కంఠ… ఇంతకు ముందు...
TATA IPL 2024 Winner KKR |ఫైనల్ లో చేతులెత్తేసిన సన్ రైజర్స్ |మూడవ సారి ట్రోఫీ గెలిచిన KKR...
మొదటి 9 మ్యాచుల్లో 8 విజయాలు సాధించి టేబుల్ టాప్ లో చాలా కాలం ఉన్న జట్టు ఇలా క్వాలిఫైయర్ లో ఓడిపోవడం తో RR అభిమానులు తీవ్ర నిరాశ లో కూరుకు పోయారు. ఈ సారి తమ జట్టే ట్రోఫీ గెలుస్తుంది అని బలం గా నమ్మిన రాజస్థాన్ రాయల్స్ అభిమానులు స్టేడియం లో కంటతడి పెట్టారు.
ప్రేమ ఎప్పుడు, ఎవరి మధ్య, ఎందుకు పుడుతుందో ఎవరికీ తెలియదు. ప్రేమ ఇద్దరు వ్యక్తుల్ని ప్రేమికులని చేస్తుంది... ఇద్దరి వ్యక్తుల గుండెలను పగిలేలా కూడా చేస్తుంది... అందుకే... ప్రేమ ఎప్పుడు ఎవరి మధ్య ఎందుకు పుడుతుందో ఎవరికీ తెలీదు... ప్రేమ ఎప్పుడు ఎవరి మధ్య ఎందుకు చిచ్చు పెడుతుందో కూడా ఎవరికీ తెలీదు.. ఎందుకంటే... అది ప్రేమ కాబట్టి...
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు .. TATA IPL 2024 చరిత్ర లోనే అపురూపం .. అద్వితీయం అనే స్థాయిలో చెన్నై సూపర్ కింగ్స్ పై సంచలన విజయాన్ని నమోదు చేసుకొన్నది. ఈ సీజన్ లో గత మే 8 వ తేదీన 10 స్థానం లో ఉన్న RCB జట్టు సంచలన విజయాలు నమోదు చేస్తూ ప్లే ఆఫ్స్ లోనికి అడుగు పెట్టింది.
సైబర్ నేరగాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలతో ప్రజలను బోల్తా కొట్టిస్తూ వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. కాబట్టి స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ అప్రమత్తం గా ఉండటం అవసరం.