400 Seats for NDA| ఎన్డీయే కి 400 సీట్లు ఇవ్వండి- ప్రజాగళం సభలో మోడీ
తనను టెర్రరిస్టు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఇంకా మోడీ మరచిపోలేదన్న విషయం ఈ సభ ద్వారా వ్యక్తమైంది. అలాగే చంద్రబాబు కంటే జగనే తన ఆప్త మిత్రుడు లేదా రహస్య మిత్రుడు అన్న విషయాన్ని మోడీ చెప్పకనే చెప్పారు. ఈ రెండు ప్రధానమైన విషయాలకు వేదిక అయ్యింది చిలకలూరి పేట లో జరిగిన ప్రజాగళం సభ.