April 20, 2025

Main Story

Editor’s Picks

Trending Story

400 seats for NDA - PM Modiji at palnadu

400 Seats for NDA| ఎన్డీయే కి 400 సీట్లు ఇవ్వండి- ప్రజాగళం సభలో మోడీ

తనను టెర్రరిస్టు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఇంకా మోడీ మరచిపోలేదన్న విషయం ఈ సభ ద్వారా వ్యక్తమైంది. అలాగే చంద్రబాబు కంటే జగనే తన ఆప్త మిత్రుడు లేదా రహస్య మిత్రుడు అన్న విషయాన్ని మోడీ చెప్పకనే చెప్పారు. ఈ రెండు ప్రధానమైన విషయాలకు వేదిక అయ్యింది చిలకలూరి పేట లో జరిగిన ప్రజాగళం సభ.

Lok Sabha Elections 2024 - Election commission logo

Lok Sabha Elections 2024 Schedule Released | సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల

దేశం లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ తో సహా ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. దేశం లోని 26 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు కూడా జరుగుతాయి.

What is Liquor Scam? kavitha

What is Liquor Scam in Telugu| Kavitha Arrested – లిక్కర్ స్కాం లో కవిత అరెస్టు

లిక్కర్ స్కాం లో ఎట్టకేలకు బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టయ్యారు. మార్చి 15 వ తేదీన కవిత ఇంట్లో మధ్యాహ్నం 1.45 నుండి సాయంత్రం 6.45 గంటల వరకు  సోదాలు నిర్వహించారు. సాయంత్రం 5.20 గంటలకు  కవితను అరెస్టు చేసారు. మనీ లాండరింగ్ చట్టం 2022 (15 of 2003) ప్రకారం ఆమెను అరెస్టు చేసినట్లు అరెస్టు వారెంటు లో పేర్కొన్నారు.

Electoral Bonds and political parties

Electoral Bonds and Political Parties-రాజకీయ పార్టీల గుట్టు విప్పిన ఎలక్టోరల్ బాండ్లు

ఎలెక్టోరల్ బాండ్ల రూపం లో ఆయా పార్టీలు విరాళాలు సేకరిస్తున్నాయి. ఎవరైనా తమకు నచ్చిన పార్టీ కి బాండ్ల రూపం లో విరాళం ఇవ్వవచ్చు. ఈ వివరాలు గోప్యం గా ఉంచ బడతాయి. కానీ సుప్రీం కోర్టు తీర్పు నేఫద్యం లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ వద్ద కొనుగోలు చేయబడిన ఎలెక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించింది.

Pawan Kalyan from Pitapuram janasena

పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటీ | Pawan Kalyan contest from Pithapuram

పిఠాపురం లో కూడా పవన్ కు విజయం నల్లేరు పై నడక మాత్రం కాదు. కచ్చితం గా వైసీపీ తనకున్న అన్ని శక్తి యుక్తులు ప్రదర్శిస్తుంది. పథకాల పేరుతో మరింత  చేరువ కావడానికి ప్రయత్నిస్తుంది. పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికే చెందిన బలమైన అభ్యర్ధిని నిలబెడుతుంది. పవన్ కళ్యాణ్ ను ఈ సారి కూడా అసెంబ్లీకి రాకుండా చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది.

Social media trolls

Social Media Trolls Killed Woman in AP| సోషల్ మీడియా అరాచకానికి మహిళ బలి

సోషల్ మీడియా ఆమె ప్రాణం తీసింది. ఇంటి పట్టా చేతికి అందిన వెంటనే ఆ మహిళ తన ఆనందాన్ని మీడియా ముందు వ్యక్త పరచింది. తనకు ఒక ఇంటిని ఇచ్చిన ఘనత ప్రస్తుత ప్రభుత్వానిదే అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. అదే ఆమె చేసిన తప్పు. అలా మాట్లాడటమే తన ప్రాణం మీదకు తీసుకు వస్తుంది అంటే ఒక క్షణం ఆలోచించి ఉండేదేమో. ఇద్దరు చిన్న చిన్న ఆడపిల్లలను పెట్టుకొని అంతటి అఘాయిత్యానికి పాల్పడి ఉండేది కాదేమో.

Oscar Awards 2024 Telugu list

Oscar Awards 2024 Full List in Telugu ఆస్కార్ అవార్డుల పూర్తి లిస్టు ఇదిగో

96 వ ఆస్కార్ అవార్డుల వేడుక కన్నుల పండుగ గా జరిగింది. లాస్ ఏంజెల్స్  లోని డాల్బీ థియేటర్ లో అంగరంగ వైభవం గా జరిగిన వేడుకలో విజేతలను ప్రకటించారు.

IND vs NZ 3rd test highlights

బజ్ బాల్ కి వైట్ వాష్ | Ind vs Eng|White Wash to Buzz Ball| భారత్ ఘన విజయం

బజ్ బాల్ గేమ్ తో ఏ జట్టునైనా మట్టి కరిపిస్తాం అంటూ సీరీస్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు భారత యువ ఆటగాళ్ళ దెబ్బకు విలవిల లాడింది. ఉప్పల్ టెస్టు లో మాత్రమే విజయం సాధించిన ఇంగ్లాండ్ మిగిలిన నాలుగు టెస్టులలో దారుణం గా ఓడిపోయింది. వరుసగా నాలుగు టెస్టులలో ఘన విజయం సాధించి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో మొదటి స్థానానికి ఎగ బ్రాకింది భారత్. (White Wash to Buzz Ball)

JEE Main 2025 Session-1 Results

Ind vs Eng 5th Test Day 2 Highlights in Telugu-పూర్తి ఆధిక్యం లో భారత్

ధర్మశాల టెస్ట్ లో భారత్ రెండవ రోజు బ్యాటింగ్ లో తన పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇంగ్లాండ్ విశ్వ ప్రయత్నం చేసినా భారత్ ను ఆలౌట్ చెయ్యలేకపోయింది. మొదటి ఇన్నింగ్స్ లో అభేద్యమైన 255 పరుగుల ఆధిక్యత ను సంపాదించింది. ఆట ముగిసే సమయానికి భారత జట్టు స్కోరు 473 /8. రోహిత్, గిల్ సెంచరీలు చేసారు. పడిక్కల్, సర్ఫరాజ్ అర్ద సెంచరీలు చేసారు.(Ind vs Eng 5th Test)

Ind vs Eng 5th Test at Dharmashala

Ind vs Eng 5th Test Day 1 Highlights in Telugu| తొలిరోజు భారత్ దే పై చేయి

ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య ధర్మశాల లో ప్రారంభమైన చివరి టెస్టు లో తొలిరోజు భారత్ పై చేయి సాధించింది. మొదట  బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టును ఆలౌట్ చేయడమే కాకుండా రెండవ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించింది. మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 210 పరుగులకు ఆలౌట్ అయింది.